రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మీసేవ కేంద్రాల నిర్వహణకు ఆదివారం రాత పరీక్ష జిల్లా ఈ గవర్నన్స్ కమిటీ సభ్యుల ద్వారా కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. చందుర్తి మండలం మూడ పెళ్లి, తంగళ్ళపల్లి మండలం, జిల్లెల్ల వేములవాడ అర్బన్ మండలం తేట్టకుంట, ముస్తాబాద్ మండలం, చికోడు, రుద్రంగి మండలం, మానాల, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ లో నూతన మీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరించారు. మొత్తం 72 దరఖాస్తులు రాగా ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తుదారులకు రాత పరీక్షలు జిల్లా ఈ గవర్నన్స్ కమిటీ సభ్యుల ద్వారా కలెక్టర్ ఆదేశాల