Download Now Banner

This browser does not support the video element.

జంగారెడ్డిగూడెం గల కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస రెండో సోమవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు.

Polavaram, Eluru | Nov 11, 2024
జంగారెడ్డిగూడెం పట్టణంలో హైస్కూలుకు దగ్గరలో గల మంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు. రెండవ కార్తీక సోమవారం కావడంతో ఆలయానికి పోటెత్తిన భక్తులు,తెల్లవారుజాము నుంచి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు
Read More News
T & CPrivacy PolicyContact Us