Download Now Banner

This browser does not support the video element.

పాలకొల్లు: కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైంది: YCP నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు

India | Sep 8, 2025
ఎరువుల బ్లాక్ మార్కెట్పై నిరసన తెలియజేయడానికి ఈనెల 9న నర్సాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించనున్న 'అన్నదాత పోరు' కార్యక్రమం గోడపత్రికను పాలకొల్లు వైసీపీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. పాలకొల్లు నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us