Download Now Banner

This browser does not support the video element.

మణుగూరు: బూర్గంపాడు మండలంలో చేతికి అందిన పంటను పీకేసిన అడవి శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ నాయకులు

Manuguru, Bhadrari Kothagudem | Sep 4, 2025
బూర్గంపాడు మండల పరిధిలోని చెరువు సింగారంలో అడవి శాఖ అధికారులు ధ్వంసం చేసిన పత్తి పంటకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. కాసులమ్మ అనే ఆదివాసి గిరిజన మహిళకు చెందిన నాలుగు ఎకరాల పత్తి చేనును ఫారెస్ట్ అధికారులు పీకి వేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు..
Read More News
T & CPrivacy PolicyContact Us