Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: నేపాల్ లో చిక్కు కున్న విశాఖ వాసులు. తిరిగి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి లోకేష్ హామీ..

India | Sep 10, 2025
విశాఖ నుంచి విహారయాత్రకు వెళ్లిన 11 మంది నేపాల్లో చిక్కుకుపోయారు. అక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో తిరిగి వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సహాయం కోసం వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఎంపీ భరత్, మంత్రి లోకేశ్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. వీరందరూ ఎస్ఐసీలో ఉద్యోగాలు చేస్తున్నారని, తిరిగి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us