Download Now Banner

This browser does not support the video element.

కనిగిరి: పట్టణంలోని గార్లపేట రహదారిలో అక్రమంగా తరలిస్తున్న 232 బస్తాల రేషన్ బియ్యం వాహనాన్ని అడ్డుకున్న SFI, ప్రజా సంఘాల నాయకులు

Kanigiri, Prakasam | Sep 4, 2025
కనిగిరి పట్టణంలోని గార్లపేట రహదారిలో అక్రమంగా తరలిస్తున్న 232 బస్తాల రేషన్ బియ్యం వాహనాన్ని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, CITU, ప్రజా సంఘాల నాయకులు గురువారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాహనం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. కనిగిరిలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us