Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి పర్యగ్రౌండ్స్ యశోద ఆసుపత్రికి మెట్రోలో హృదయం, ఊపిరితిత్తుల తరలింపు

Rajendranagar, Rangareddy | Sep 2, 2025
మెట్రో రైలు మరోసారి ప్రాణరక్షక పాత్ర పోషించింది. మంగళవారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య విరాళంగా లభించిన హృదయం, ఊపిరితిత్తులు అత్యవసరంగా తరలించారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి యశోద ఆసుపత్రి (పరేడ్ గ్రౌండ్స్) వరకు హృదయాన్ని 11 కి.మీ. దూరం 16 నిమిషాల్లో, మాదాపూర్ యశోద ఆసుపత్రికి ఊపిరితిత్తులను 27 కి.మీ. దూరం 43 నిమిషాల్లో 21 స్టేషన్లను దాటి వెంటనే చేర్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us