Download Now Banner

This browser does not support the video element.

పట్టణంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, నలుగురు అరెస్ట్, రూ.12,250 నగదు స్వాధీనం

Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
కందుకూరులో గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై టౌన్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడి చేశారు. కోవూరు రోడ్లోని ఓ నివాసంలో నలుగురు జూదరులను అదుపులోకి తీసుకుని రూ. 12,250 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శివనాగరాజు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తెలిపారు. స్థానికులు అందించిన సమాచారంతో దాడి చేశామని, అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని ఆయన కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us