మహేశ్వరం నియోజకవర్గం లోని కందుకూరు మండలం అగర్మియా గుడాలో చేపడుతున్న కూలగన సర్వేని, అట్టి ఫారం లో ఉన్న ప్రశ్నలని పరిశీలించిన మన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి . అవసరంలేని ప్రశ్నలకు సమాధానాలు చెప్పనవసరం లేదని ఎలాంటి ప్రూఫ్ లు కూడా చూపించవద్దని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.వీరి ముసుగులో సైబర్ నేరగాళ్లు ఇంటికి వచ్చి మోసాలు చేసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి అన్నారు