Download Now Banner

This browser does not support the video element.

వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఉద్రిక్తత,వాహనానికి మళ్లింపు మార్గాన్ని సూచించిన ట్రాఫిక్ పోలీసులపై యువకుల దాడి

Ongole Urban, Prakasam | Sep 7, 2025
వినాయక నిమజ్జనానికి తరలి వెళ్తున్న వాహనాన్ని మళ్లింపు మార్గంలో వెళ్లాలని సూచించిన ట్రాఫిక్ పోలీసులపై కొందరు యువకులు దాడి చేసిన ఘటన ఒంగోలులో ఆదివారం రాత్రి జరిగింది. మారుతీ నగర్ కు చెందిన వినాయకుని విగ్రహం నిమజ్జనానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు పోలీసులే తమపై దాడి చేశారంటూ యువకులు ఆందోళనకు దిగారు. సీనియర్ పోలీస్ అధికారులు రంగ ప్రవేశం చేశారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది
Read More News
T & CPrivacy PolicyContact Us