Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: పాల్వంచ మండలం పరిధిలోని కిన్నెరసాని జలాశయం రెండు గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకువిడుదల చేసిన అధికారుల

Kothagudem, Bhadrari Kothagudem | Sep 11, 2025
పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జలాశయం కు ఎగువ ప్రాంతం నుండి వరద నీరు వచ్చి చేరుతుంది... జలాశయం సామర్థ్యం 407 అడుగులు గాను,ప్రస్తుతం 405.90 అడుగులకు చేరుకుంది నీటిమట్టం.. 2600 క్యూసెక్కుల వరద నీరు ఉండగా గురువారం రాత్రి 10 గంటలకు రెండు గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల వద్ద నీటిని దిగువ విడుదల చేసిన అధికారులు..
Read More News
T & CPrivacy PolicyContact Us