Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దమ్మపేట మండల కేంద్రంలో నిరసన ర్యాలీ

Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 6, 2025
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు బకాయిలు త్వరగా చెల్లించాలని పెరిగిన జీతాలు త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దమ్మపేట మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం పంచాయతీ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు..
Read More News
T & CPrivacy PolicyContact Us