Download Now Banner

This browser does not support the video element.

ఆమనగల్: సింగపురం చెరువు కింది వాగును కబ్జా కాకుండా కాపాడాలని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసిన రైతులు

Amangal, Rangareddy | Apr 10, 2025
రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు మండలం, సింగపురం గ్రామంలోని చెరువు కింది వాగు కబ్జా కాకుండా కాపాడాలని గురువారం మధ్యాహ్నం తాహాసిల్దార్ కు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వాగు నక్షలో ఉందని, తమ పొలాల వద్దకు వాగులో నుండి వెళ్తున్నామని తెలిపారు. వాగు కబ్జాకు గురైతే పొలాలకు వెళ్లేందుకు దారి ఉండదని, కబ్జాకు యత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో రైతుల కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us