Download Now Banner

This browser does not support the video element.

బెల్లంపల్లి: బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో పిచ్చి మొక్కలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన గ్రంథాలయ శాఖ అధికారి

Bellampalle, Mancherial | Aug 30, 2025
బెల్లంపల్లి పట్టణంలోని కాళోజి శాఖ గ్రంథాలయ ఆవరణలో వేపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు గ్రంథాలయ అధికారి గోపి వినతిపత్రం అందజేశారు పాఠకులు పోటీ పరీక్షల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు ఉదయం 8 నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు గ్రంథాలయం పనిచేస్తుండగా రాత్రి సమయంలో ఏపుగా పెరిగిన విష జీవులు సంచరిస్తున్నాయని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us