Download Now Banner

This browser does not support the video element.

నేరడిగొండ: మండల కేంద్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

Neradigonda, Adilabad | Nov 27, 2024
సమగ్ర కులగణన,ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక, ఆర్ధిక , పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను డిసెంబర్ 1 నాటికి ఆన్లైన్ లో పూర్తి చేయాలనీ కలెక్టర్ రాజర్శి షా అన్నారు.బుధవారం నేరడిగొండ ఎంపిడిఓ, తహసీల్దార్  కార్యాలయంలలో  కొనసాగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు.డేటా ఎంట్రీ  ఆపరేటర్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించి, వారికి పలు సూచనలు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us