Download Now Banner

This browser does not support the video element.

మాడుగులపల్లి: అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: ఏపిఎం భాషపాక చంద్రశేఖర్

Madugulapally, Nalgonda | May 6, 2025
నల్గొండ జిల్లా, మాడుగుల పల్లి మండల పరిధిలోని ఆగం మోత్కూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం భాషపాక చంద్రశేఖర్ మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లు వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని పండించిన ప్రతి ధాన్యపు గింజలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us