Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలంలో రూపాయిలు 35 లక్షలకు లడ్డూలు దక్కించుకున్న దశరథ గౌడు

Rajendranagar, Rangareddy | Sep 6, 2025
ప్రతిష్ఠాత్మక బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. దీన్ని కర్మనఘాట్కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలాపూర్ లడ్డూ అంటే ఎంతో ఇష్టం. దీని కోసం ఆరేళ్లుగా ప్రయత్నిస్తే భగవంతుడి దయతో ఈ ఏడాది దక్కిందని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us