Download Now Banner

This browser does not support the video element.

పక్కదారి పడుతున్న సంక్షేమ బోర్డు నిధులు,32 రకాల భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న ఛలో విజయవాడ

Narsipatnam, Anakapalli | Sep 11, 2025
రాష్ట్రంలో సంక్షేమ బోర్డు నిధులు పక్కదారి పడుతున్నాయని, 32 రకాల భవన నిర్మాణ కార్మికులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న చలో విజయవాడ ఆందోళన చేపట్టనున్నట్టు గురువారం నర్సీపట్నంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కే రామకృష్ణ అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us