Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: పట్టణంలోని రిటైర్డ్ హెచ్ఎం మోజెస్ ఇంట్లో చోరీ, స్కూటీ, బంగారు ఆభరణాలు, వెండిని ఎత్తుకెళ్లిన దొంగలు

Yemmiganur, Kurnool | Aug 25, 2025
ఎమ్మిగనూరు పట్టణంలో దొంగల బీభత్సం..ఎమ్మిగనూరు పట్టణంలో శనివారం రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. పంపన్న గౌడ్ కాలనీలోని రిటైర్డ్ హెచ్ఎం మోజెస్ ఇంట్లో చోరీ చేశారు. స్కూటీ, బంగారు ఆభరణాలు, వెండి, పట్టు చీరలు దొంగలు ఎత్తుకుపోయినట్లు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కాలనీలో డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us