Download Now Banner

This browser does not support the video element.

నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో చోరీ కేసులో నిందితుడు అరెస్టు, 53 గ్రాముల బంగారు నగలు, 75 వేలు నగదు స్వాధీనం

Anakapalle, Anakapalli | Sep 12, 2025
వేంపాడు గ్రామంలో ఇంటి తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడిన కేసును నక్కపల్లి పోలీసులు చేదించారని నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు, శుక్రవారం నక్కపల్లి పోలీస్ స్టేషన్లో డిఎస్పి శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు, డిఎల్ పురం గ్రామానికి చెందిన నిందితుడని అరెస్టు చేసి, అతని మధ్య నుండి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నమని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us