Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

గన్నవరం: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను: ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్

India | Sep 16, 2025
మామిడికుదురు లో సొసైటీ చైర్మన్ ఈలి శ్రీనివాస్ స్వగృహం వద్ద పీఆర్టీయూ ప్రతినిధులు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ను కలిశారు. యాప్ ల భారం తగ్గించాలని, డీఏ ఎరియర్స్ విడుదల చేయాలని, పీఆర్సీ బకాయిలు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన ఉపాధ్యాయులకు తెలిపారు.