నంద్యాల జిల్లా కొత్తపల్లి కొత్తపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి వారి పూజాకార్యక్రమంలో శుక్రవారం సాయంత్రం పాల్గొన్న నందికొట్కూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య కు ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయం వద్ద ఎమ్మెల్యేకు గౌరవ మర్యాదలతో పలికారు, అనంతరం శ్రీ తాండవ మల్లేశ్వర స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు సత్కరించి తీర్థ ప్రసాదం అందజేశారు,ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, క్లస్టర్ ఇంచార్జ్ నారపు రెడ్డి,రాష్ట్ర యాదవ సంఘం కడియం వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు, కో క్లస