చిత్తూరు బస్సు ప్రమాద ఘటన తెలిసిందే ఈ ఘటనలో బాధితురాలు మీడియా ముందు తన గోడును వెళ్ళబోసుకుంది. మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు వస్తే తన భర్త తనను వదిలి వెళ్ళిపోయాడు అంటూ కన్నీటి పర్యంతమైంది ఇప్పుడు తనకి ఎవరు దిక్కు అంటూ ఆమె పడుతున్న బాధ వర్ణనాతీతంగా మారింది.