అందాల పోటీల్లో చిత్తూరు జిల్లా అమ్మాయి మెరిసింది తవణంపల్లి మండలం అరగొండకు చెందిన పల్లవి శ్రీధర్ దంపతులు బెంగళూరులో సెటిల్ అయ్యారు వాళ్ల కుమార్తె జీవీ రెడ్డి సహస్ర రెడ్డి మోడల్గా రాణిస్తున్నారు ఇటీవల విజయవాడలో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొన్నారు. టీనేజ్ విభాగంలో మిస్ ఆంధ్రగా ఎంపికైంది ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.