నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతిదేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు శుక్రవారం ''పుష్య కృష్ణ '' త్రయోదశీలు స్వామి వారికి ఉదయం బిందెసేవ - రుద్రాభిషేకం నిర్వహించారు సాయంత్రం ఘనంగా పారవేట ఉత్సవాన్ని స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నందీశ్వరుని పల్లకిలో కూర్చోబెట్టి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పారువేటఉత్సవమంగళవాయిద్యాలు నడుమ కార్యక్రమము పారువేట గొర్రె ఉరుకుడు పందాలు కొత్తపల్లె గ్రామానికి చెందిన తండ్రి బుర్రబోయిన వెంకటేశ్వర్లు (బుజ్జన్న ) కుమారుడు సుధీర్ యాదవ్ అనే యువకుడు పట్టుకొని విజేతనిలిచాడు,కార్యక్రమంలో గ్రామ ప్