జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి మోసే బోయలకు, ఆలయ సిబ్బందికి కలగొట్లపల్లి గ్రామానికి చెందిన కిరణ్ దుప్పట్లో పంపిణీ చేశారు, ఈ కార్యక్రమాన్ని ఆలయ పురోహితులు కిడంబి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు, దుప్పట్లో అందుకున్న బోయలు ఆలయ సిబ్బంది కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు