సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం రోజు జరిగిన సంఘటనలో సుమారుగా ఏడుగురు మృతి చెందారు ఆ ఘటన మరవక ముందే ఈ నెల తొమ్మిదో తారీఖున జరుగు గిరిప్రదక్షిణకు భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లు షెడ్లు శనివారం పడిపోవడం ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం భక్తుల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తే ఇకపైన విశ్వహిందూ పరిషత్తు ఉద్యమిస్తుందని ఆదివారం మీడియాతో అన్నారు విశ్వహిందూ పరిషత్ సభ్యుడు పూడి పెద్ది శర్మ