చిత్తూరులో వైసిపి కీలక నేతలు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వీకరించిన సంతకాల పేపర్లను ఊరేగించారు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఉధృతంగా పోరాటం చేస్తామని వైసిపి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూముల కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం చదువు దూరం అవుతోంది అన్నారు చిత్తూరు జిల్లాలో ఏడు లక్షల మంది సంతకాలు చేశారని అన్నారు.