నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అహోబిలం వెళ్లే దారిలో మున్సిపాలిటీకి ఇచ్చిన కులాయి పైపులు పగిలి నీరు వృధాగా పోతుంది, మున్సిపల్ అధికారులు పట్టించడం లేదని స్థానికుల శనివారం ఆవేదన వ్యక్తం, లీకేజ్ వల్ల ఆ ప్రాంతంలో నీరు చేరి పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు