నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 36 మొబైల్ ఫోన్లో సీఐ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు రికవరీ చేశారు, ఆరు మందికి మొబైల్ ఫోన్లో పోలీసులు అప్పగించారు, ఈ సందర్భంగా టౌన్ సీఐ యుగంధర్ బాబు మాట్లాడుతూ, ఆళ్లగడ్డ పట్టణ పరిధిలో ఎవరైనా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే ఎన్ ఈ ఆర్ ఐ వెబ్సైట్లో మొబైల్ ఫోన్లో పోగొట్టుకున్న వారి వివరాలు పొందుపరిచినట్లయితే రికవరీ చేస్తామని టౌన్ సీఐ యుగంధర్ బాబు తెలిపారు