నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ స్థలాలు కబ్జాకు గురవుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని మాజీ మండల కో ఆప్షన్ సభ్యుడు వైజూల్లా ఆరోపించారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని 335 సర్వే నెంబర్లు ఎల్ పి నెంబర్ 74 1990 లో 20 సెంట్లు ఇద్దరు వ్యక్తులు కబ్జా చేశారని మున్సిపల్ ఆఫీసర్ టిపిఓకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని అన్నారు, కాంపౌండ్ గోడకు నిధులు మంజూరైన ఎందుకు కట్టడం లేదని వారు ప్రశ్నించారు , ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు