పట్టుదల క్రమశిక్షణ మీకు విజయాన్ని తెచ్చి పెట్టిందని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ అన్నారు రేపు విజయవాడలోని ఆరవ బెటాలియన్ లో ఎంపికైన 196 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకొని ఉన్న నేపథ్యంలో ఆయన వారితో మాట్లాడారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు రాత పరీక్షలు అన్నింటిని విజయవంతంగా పూర్తి చేసి ఇస్తాయకు చేరుకున్నారని అభినందించారు ఇది సులభంగా వచ్చిన అవకాశం కాదని మీ అంకితభావం క్రమశిక్షణ మరియు పట్టుదల ఫలితంగానే విజయం సాధ్యమైందని అన్నారు