Public App Logo
Jansamasya
Shockingnews
Jodhpurrain
Shortnews
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
शादी
Crimenews
Kolkata

ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఎత్తి వరద నీటి విడుదల, ఆందోళనలో జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు

India | Sep 15, 2025
భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి పెరిగి నీటిమట్టం 39 అడుగులకు చేరడంతో జిల్లాలోని లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరద క్రమేపి పెరుగుతూ ఉండడంతో సోమవారం అప్పనపల్లి స్నాన ఘట్టం వద్ద సోమవారం మూడు మెట్లు మునిగి పోయాయి. దీంతో ఇక్కడ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పెదపట్నం మధ్య లంక, పెదపట్నంలంక గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడుతూ మళ్లీ పశుగ్రాసం మునిగి పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.