Download Now Banner

This browser does not support the video element.

చోడవరం సబ్ జై నుండి పరారైన ఇద్దరు ఖైదీలు అరెస్టు, మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

Anakapalle, Anakapalli | Sep 7, 2025
చోడవరం సబ్ జైలు నుండి పరారైన ఇద్దరు ఖైదీలను 24 గంటల పై అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు, ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అరెస్టు చేసిన ఖైదీలను జిల్లా ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు, వీరితోపాటు వీరు జైలు నుండి పారిపోవడానికి ప్రేరేపించి, సహకరించిన ఏక స్వామి అనే ఖైదీ పై కూడా కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us