Download Now Banner

This browser does not support the video element.

బోధన్: నవీపేట ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ మేళ

Bodhan, Nizamabad | Sep 8, 2025
నవీపేట్ మండలంలోని బాలుర ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో సోమవారం ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) మేళా నిర్వహించారు. ఉపాధ్యాయులు తరగతి గది బోధనలో ఉపయోగించే వివిధ బోధనాభ్యసన సామగ్రిని (టీఎల్ఎం) ప్రదర్శించారు. ఎంఈఓ అశోక్ ఈ మేళాను ప్రారంభించారు. మండలంలోని 39 పాఠశాలలకు చెందిన ఉపాధ్యా యులు ఆకర్షణీయమైన టీఎల్ఎంను తయారు చేసి ప్రదర్శించారని ఆయన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us