Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: పని భారం తగ్గించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఏ ఎన్ ఎం ల ధర్నా

Kothagudem, Bhadrari Kothagudem | Sep 8, 2025
పని భారం తగ్గించాలని,యాప్ లలో పనిచేసే విధానం రద్దు చేయాలని,ఎన్ సి డి ఆన్లైన్ వర్క్ నుండి ఏ ఎన్ ఎం లను మినహాయించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఏ ఎన్ ఎం లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. యాప్ లలో వర్క్ లు చేపిస్తూ విపరీతమైన పని భారం పెట్టారని దాని వల్ల ఫిల్డ్ లలో పని చేయలేకపోతున్నామని అన్నారు. ఆన్లైన్ వర్క్ ల వల్ల ఒకదగ్గరే కూర్చుని ఉన్న సమయం మొత్తం కేటాయించాల్సి వస్తుందని అన్నారు. ప్రతి సర్వే కు మమ్ములను ఇబ్బంది పెడుతూ భారం పెంచుతున్నారని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us