Download Now Banner

This browser does not support the video element.

ప్రత్తిపాడు: పెదనందిపాడు తాహసిల్దార్ కార్యాలయం వద్ద పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు ఆందోళన

Prathipadu, Guntur | Aug 25, 2025
గుంటూరు జిల్లా పెదనందిపాడులో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం పొగాకు రైతులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తమ పొగాకును కర్లపాలెం, ప్రతిపాడు గ్రామాలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు తెలిపారు. తహసిల్దార్ హేనా ప్రియ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us