Download Now Banner

This browser does not support the video element.

కల్లుగీత కార్మికుల సమస్యలపై శనివారం నర్సీపట్నంలో ఆందోళన, అధికారులకు వినతిపత్రాలు

Narsipatnam, Anakapalli | Aug 30, 2025
అనకాపల్లి జిల్లాలోని కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ శనివారం నర్సీపట్నంలో కల్లుగీత కార్మికులు ఆందోళన చేపట్టారు ఆందోళన అనంతరం ఆర్డీవోకు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us