Download Now Banner

This browser does not support the video element.

భద్రాచలం: చర్ల మండలంలో గిరిజనులు తయారు చేస్తున్న తినుబండారాల పదార్థాలను పరిశీలించిన ఐటీడీఏ పీవో రాహుల్

Bhadrachalam, Bhadrari Kothagudem | Aug 23, 2025
స్వసక్తితో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకొని జీవనోపాధి పెంపొందించుకొని ఉపాధి పొందుతున్న గిరిజన మహిళలకు ఐటీడీఏ మరియు ఐటీసీ ద్వారా చేయూత అందించి వారి పరిశ్రమలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ అన్నారు.శనివారం నాడు చర్ల మండలం సున్నం గుంపు గ్రామంలోని ముత్యాలమ్మ జాయింట్ లియబిలిటి గిరిజన మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల తినుబండారాల పదార్థాలను ఆయన పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us