Download Now Banner

This browser does not support the video element.

49బన్నూరు గ్రామంలోనిR&B రోడ్డుకు మరమత్తులు చేపట్టాలని: ఎమ్మార్పీఎస్ నాయకులు భూమా వాడాల శీను ఆధ్వర్యంలో నిరసన

Nandikotkur, Nandyal | Aug 26, 2025
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో సోమవారం గ్రామంలోని R&B ప్రధాన రహదారి పై భారీ వాహనాలు తిరిగి రోడ్డు కూంగి గొయ్యి ఏర్పడిందని దీంతో వాహన దారులు ప్రమాదాల గురవుతున్నారని గొయ్యి ఏర్పడడంతో వాహనాలు ఇళ్లపైకి వస్తున్నాయని ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని వెంటనే ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ఈ రోడ్డును ఏర్పాటు చేయాలని ఎంఆర్పిఎస్ నాయకులు భూమా వాడల శీను ఆధ్వర్యంలో జెండాలు చేత పట్టుకొని నిరసన చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us