Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: విశాఖ చేరుకున్న కేంద్ర రక్షణ శాఖా మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్.. స్వాగతం పలికిన MP CM రమేష్ పోలీస్ కమిషనర్ సంకభ్రతభాక్చి

India | Aug 26, 2025
విశాఖపట్నం విమానాశ్రయానికి మంగళవారము కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేరుకున్నారు సందర్భంగా పలువురు ఆయనకు ఘన స్వాగతం పలికారు వారిలో అనకాపల్లి MP సి యం రమేష్,జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి . ఆయనకు పుష్పగుచ్చము ఇచ్చి అభినందించి స్వాగతం పలికారు
Read More News
T & CPrivacy PolicyContact Us