Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: వ్యాపారులకు శిక్షణ తప్పనిసరి.. నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించాలి : ఆఫ్ ఇండియా శిక్షకురాలు భార్గవి

Kamareddy, Kamareddy | Sep 7, 2025
కామారెడ్డి : వ్యాపారులకు ఆహార భద్రతపై శిక్షణ అవసరమని, దుకాణదారులు శిక్షణ తీసుకొని వినియోగదారులకు నాణ్యమైన ఆహారా ఉత్పత్తులు అందించాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షకురాలు భార్గవి సూచించారు. ఆదివారం కామారెడ్డిలో వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హోటల్ నిర్వాహకులు ఆహార పదార్థాల్లో ఫుడ్ కలర్స్, టెస్టింగ్ సాల్ట్ వినియోగించకూదన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us