Download Now Banner

This browser does not support the video element.

ఆగస్టు 23వ తేదీన పెద్దాపురంలో, సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కాకినాడ ఆర్డిఓ మల్లిబాబు అస్వస్థత.

Peddapuram, Kakinada | Aug 22, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురంలో, ఆగస్టు 23వ తేదీన, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలలోలో భాగంగా, 22వ తేదీ శుక్రవారం ఉదయం ఇతర అధికారులతో కలిసి, పర్యటన ఏర్పాట్లను, సభ స్థలాన్ని, కాకినాడ ఆర్డిఓ మల్లిబాబు పర్యవేక్షిస్తుండగా, కళ్ళుతిరిగిపోవడంతో, సామర్లకోట రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఆర్టీవోను సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆర్డీవోకు అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us