Download Now Banner

This browser does not support the video element.

పాడేరు: అర్హులైన లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవ పథకం అందించాలి..పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

Paderu, Alluri Sitharama Raju | Aug 26, 2025
అన్నదాత సుఖీభవకు సంబంధించి ఫిర్యాదులు పరిష్కరించి, అర్హులైన వారికి పథకం ప్రయోజనాలను అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో వీసీ నిర్వహించారు. భూముల రీసర్వే, మ్యుటేషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. అటవీ హక్కు పత్రాలు ఇచ్చిన భూముల లబ్దిదారుల ఆధార్ సీడింగ్ చేసి అన్నదాత సుఖీభవ అందేలా చర్యలు చేపట్టాలన్నారు. జలపాతాలు ఉన్న చోట అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us