వీ.కోట: గ్రామస్తులు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు, బంగ్లా ఊరు గ్రామంలో బాట గంగమ్మ దేవాలయం నందు గేట్లు పగలగొట్టి లోపలికి చొరబడి హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను దోచుకెళ్లారు. ఇప్పటికీ మూడుసార్లు ఈ విధంగా జరిగింది. ఇది నాలుగో సారి జరుగుతోంది, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నాము కాబట్టి ఆ దొంగలను పట్టి మా చేతికి అప్పగించాల్సిందిగా వారు కోరారు.