Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: వనస్థలిపురంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం

Rajendranagar, Rangareddy | Sep 6, 2025
వనస్థలిపురంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈరోజు సాయంత్రం 07:30 నుంచి 07:50 మధ్యలో కరెంటు నిలిచిపోయింది. దాంతో ప్రధాన రోడ్లు, కాలనీలు, వీధులు అంధకారమయ్యాయి. చిన్నారులు, చంటిపిల్లల తల్లులు ఆరుబయట అరుగులపై కూర్చున్నారు. దాంతో స్థానికులు కాస్త అసౌకర్యాన్ని గురయ్యారు. 20 నిమిషాల అనంతరం మళ్లీ కరెంట్ రావడంతో వాళ్ల పనుల్లో నిమగ్నమయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us