Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ డైరెక్టర్ గౌతమ్ కు వినతిపత్రం అందజేసిన సిఐటియు నేతలు

Kothagudem, Bhadrari Kothagudem | Sep 5, 2025
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు నేతల శుక్రవారం డైరెక్టర్ గౌతమ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరే విధంగా యాజమాన్యంతకు చర్యలు తీసుకోవాలని నాయకులు యాజమాన్యాన్ని కోరారు..
Read More News
T & CPrivacy PolicyContact Us