Download Now Banner

This browser does not support the video element.

నరసాపురం: సోమేశ్వరరావు ఆత్మవిమర్శ చేసుకోవాలి : వైసీపీ జిల్లా అధికారి ప్రతినిధి సంపత్ కుమార్

Narasapuram, West Godavari | Aug 23, 2025
బీజేపీ నాయకుడు సోమేశ్వరరావు ఆడిన మాటలు సరికాదని వైసీపీ జిల్లా అధికారి ప్రతినిధి సంపత్ కుమార్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం వైసీపీ నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ..మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుని నేను వీరుడిని, శూరుడిని అనుకోనక్కర్లేదని అన్నారు. నాయకులు ధర్మరాజు, భాస్కరరావు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us