Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన మన్ కి బాత్ కార్యక్రమాన్ని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వీక్షించారు

India | Aug 31, 2025
విశాఖ ఉత్తర నియోజకవర్గం సీతమ్మధార,బీఎస్ లేఔట్, లో ప్రధాని నరేంద్ర మోదీ గమన్ కీ బాత్” కార్యక్రమం ఆదివారం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఎమ్మెల్యే & బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ విష్ణుకుమార్ రాజు,రాష్ట్ర అధికార ప్రతినిధి సువాసిని ఆనంద్,జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ బాబు,జిల్లా కార్యదర్శి పద్మ,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్, బీజేపీ మండల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, నాయకులు,పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు, ప్రజలు వీక్షించారు
Read More News
T & CPrivacy PolicyContact Us