This browser does not support the video element.
రాజేంద్రనగర్: బహదూర్ పల్లి లోని మహేంద్ర యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసుల తనిఖీలు
Rajendranagar, Rangareddy | Aug 26, 2025
బహదూర్పల్లిలోని మహీంద్రా యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. గంజాయి సేవిస్తుండగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితుల నుంచి 1.15 కేజీల గంజాయి, 47 గ్రాముల OG డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు. రైడ్స్లో పట్టుబడ్డ నెవెల్లె టోంగ్ బ్రామ్, ఆషార్ జావేద్, గణేశ్, శివకుమార్ను నార్యోటిక్ బ్యూరో అధికారులు విచారిస్తున్నారు